School Days – 22 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories
School Days - 22 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories

School Days – 22 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories banasura1 School Days | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories తెల్లారగానే సూరిగానికి మెలుకవ వచ్చినాది. తూర్పు దిక్కున వుందయించిన సూర్యకాంతి భవనం వెలుపల వున్న ఒక వృక్షపు ఆకుల సందుల గుండా పయనించి కిటికీలకున్న అద్దముల గుండా పయనించి పరావర్తనము చెంది ఆ గదినంతయు పరిచికొని వుంది. అతను కన్నులు తెరిచినంతనే కాంతిపుంజమొకటి అతని కనుపాపలను తాకింది. రాతిరి పొద్దుబోయినంక నిద్రపోయిన కారణంగా అసలే కన్నులు అగ్నిగోలాల్లా మండుతుంటే ఈ కాంతి పుంజము సరాసరి కనుపాపల మీదే తాకి మహా భాద కలిగించింది. ఆ భాదకు కన్నులు పులుముకుంటూ నిద్ర లేచినాడు. ఒల్లు విరుచుకుని ఒకే భంగిమన ఎక్కువసేపు నిద్రపోవడం మూలకంగా పట్టేసిన ఎముకలను విదిలించాడు.శయ్యను వీడి కిటికీ కడకు వచ్చినాడు. ఉదయ భానుడు కోనాపురం కొండల మీదుగా గగన యాత్ర ప్రారంభించాడు. ఆ కాంతుల వేడికి ఆ భవనం వెలుపల నున్న పూల తోటలో కొన్ని పూలు విచ్చుకున్నాయి. చూడగానే వాటి సొగసు సూరిని ఆకట్టుకున్నాయి. అవి విరజల్లే పరిమలాన్ని తన ముందరున్న గాజు కిటికీ ఆపేస్తొందన్న వూహ రాగానే దానిని పక్కకు జరిపాడు. నీరెండ అతని ముఖం మీద పడటమే గాక అప్పుడే విరబూసిన పువ్వుల పరిమలం అతని నాశికకు తాకింది. కన్నులు మూసుకుని ఆ సువాసనను ముక్కుతోనే అనుభవించాడు. మట్టిలో జనించే యీ మొక్కలకు యీ పూవులు పూయడమెంది, వాటికా పరిమలం ఏమిటి. అన్ని మొక్కలు పృథ్వి నుండే జనిస్తాయి కదా అన్నింటికో ఒకే విధమైన పరిమలం ఎందుకు వుండదు. అలాగే కొన్ని పూవులు కాయలవుతాయి కొన్ని పూలుగానే రాలిపోతాయి. కొన్ని దేవతార్చనకు పనికి వస్తే కొన్ని రసికులైన వారు వారి పాలిట రతీదేవతార్చనకు వాడతారు. కొన్ని పూవులు విషమై మనిషి ప్రాణాలను తీస్తే, కొన్ని అమృతమై ప్రాణాలు పోస్తాయి. కొన్ని పూవులకు ఎటువంటి రక్షణా వుండదు, కొన్ని పూవులుకు వాటి తొనల కాడ ముల్లులు రక్షణగా వుంటాయి. కొన్ని పూవులు వాటి పరిమలంతో రసిక హృదయులనే కాదు విషహృదయాలను కూడా ఆకర్షిస్తాయి. అటువంటి పూల లాంటి వనితలు కొందరు వారి యవ్వన పరిమలంతో ఈ విషమనుషులను ఆకర్షించారు. వారి అవసరాలకు తగ్గట్టు వాటి పరిమలాన్ని వాడుకుంటున్నారు. ఒకసారి శోభన గదిలో పరుపుగాను, ఒకసారి నాట్యగత్తెలు గానూ. కొన్నిసార్లు వాటిని అద్దెకు ఇచ్చి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ తోటలో పూసిన పువ్వులు వాటి యవ్వన పరిమలాన్ని ఇక్కడే వదిలించుకుని వాడి పోతాయి. అవి బయటి ప్రపంచం లోకి అడుగు పెట్టే సమయానికి రోగపూరితమైన శరీరంతో ఏమిచేయాలో తెలీక మల్లీ ఇదే దారిన పడి లోక బహిష్కుతులై, సమాజానికి చీడపురుగులన్న పేరుతో అనామకులుగా చావాల్సిందే వారిలో కొందరినైనా కాపాడాలనే వుద్దేశంతో సంద్య ఒక బరువైన కార్యాన్ని నెత్తిన వేసుకుంది. ఆ కార్యం సాదించడానికి యుద్దం చేయక తప్పడం లేదు. ఆ యుద్దంలో వుపయోగించడానికి తన అంబులపొదిలో ఎన్నో అస్త్ర శస్త్రాలను సాదించుకుంది. వాటిని సమయానుకూలంగా అవసరమైన చోట విడిచి వచ్చింది. కొన్ని అస్త్రాలను యుద్దం ప్రారంభం కాకముందే సంధించి వదిలింది. నిజానికి ఆమె యుద్దం ప్రారంభించిందో ఆమెకే తెలీదు. కానీ ఆమెకు బ్రహ్మాస్త్రం లాంటి చిచ్చరపిడుగు రాజు దొరికాక యుద్ద సన్నాహాలు మొదలెట్టింది. ఇది ఒక రకమైన చాప కింద నీరులాంటి యుద్దం శత్రువుకి తెలియకుండా వారిలో చొరబడి యుక్తులతో వారి కుత్తుకలు కోసే యుద్దం. దానికి కోనాపురం గుడి పూజారి కూడా తన వంతుసాయంగా హేమావతిని నియమించాడు. శత్రు సమూహంలోకి యేడాది క్రితమే సంద్య వదిలిన అస్త్రం టీనా రక్షణ వలయంలోని ఒకడు హేమంత్. ఆమె గుట్టు మట్టు తెలుసుకుని ఒకవేళ తన భర్త చావుకి టీనాకూడా కారణం అని తెలిస్తే గుట్టు చప్పుడు కాకుండా ఆమెను అంతమొందించడానికి వదిలిన అస్త్రం. అయితే ఆమె అమాయకత్వానికీ శారీరక సుఖాలకు అలవాటు పడి, అది తప్పితే వేరేలోకం తెలియకుండా బతికే టీనా మీద అతను మనస్సు పారేసుకున్నాడు. ఆమె అంటే ఒక విధమైన ఆరాధనా భావనను పెంచుకున్నాడు. ఆమె రక్షణే లోకంగా బతుకుతూ సంద్య తనకప్పజెప్పిన కర్తవ్యాన్ని విధిగా పాటిస్తున్నాడు. నిన్న రాత్రి ఆరాద్య దేవతైన టీనాను ఫణి మరియు డాక్టరు మూకుమ్మడిగా అనుభవించాలనుకుంటున్నారని తెలిసినప్పటి నుండి అతని ప్రాణానికి సుఖం లేదు. ఎలాగైనా ఆ రాక్షసుల భారినుండి ఆమెను కాపాడుకోవాలనే పట్టుదల ఎక్కువైంది. అతనిక్కడికి రాకముందే సంద్య దగ్గరినుండి ఒక వార్త అందింది. తనొక పిల్లవాన్ని అక్కడికి పంపిస్తున్నానని అతనికి కావలసిన సహాయం చేయమని దాని సమాచారం. వచ్చి ఒక రాత్రి గడిచిపోయింది. ఆపిల్లవాడెవడో తెలీకుండా వుంది. ఆ పిల్లవానికి నేను చేసే సాయం ఏమిటో, వాడెలా వస్తాడో, వాడిక్కడ ఏమి గలాభా చేస్తాడో, దాని వల్ల తన కేమి ఆపద గలుగుతుందో , తనకేమైనా బరవాలేదు తన దేవత టీనాకి ఏమౌతుందో అనే ఆలోచనా సుడిగుండం అతని మస్తిష్కంలో చెలరేగుతుంటే తల బారమెక్కింది. ఆ తలబారం దించుకోవడానికి వేడి వేడి ఛాయ్ ని కప్పులో వంచుకుని పక్కనే వున్న పూల తోటలోకెల్లి పూల మొక్కల మద్యనున్న ఆసనం మీద కూర్చున్నాడు. సూరి కిటికీ లోనుండి పూలమొక్కల మద్యనున్న హేమంతుని గమనించాడు. వచ్చిన కాడినుండి అతన్ని కలుసుకుని మాట్లాడి తను వచ్చిన పనిని గురించి చర్చించి అతని సలహా పొందాలనేది సూరి ఆలోచన. కానీ ఏకాంతం కుదరడం లేదు. ఇప్పుడు వొంటరిగా దొరికిన హేమంతుని చూడగానే తొందర పడ్డాడు. నిముషంలో భవనం లోనుండి బయటపడి పూలతోటను చేరుకున్నాడు. అతన్ని సమీపించి పరిచయం చేసుకున్నాడు. సూరిగాడు తన పేరు చెప్పి పరిచయం చేసుకోగానే హేమంత్ లేచి అతన్ని బెంచీ మీద కూర్చోమని...