School Days

School Days – 16 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories

School Days - 16 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories

School Days – 16 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories

banasura1

School Days | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories
School Days | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories

 

రాజుని మారుతి అతని ఇద్దరు అనుచరులు చుట్టుముట్టారు. వాడిప్పుడు ఎక్కడికి పోలేడు. వెనకాల గోడ ముందు వీళ్లు. పారిపోవడం పిరికితనమని పించుకుంటుంది. ఎదిరించడానికి వాళ్లకి సంఖ్యాబలం ఎక్కువ. వాళ్లు ముగ్గురు తనొక్కడే. కాబట్టి ఎదిరించాలనుకోవడం మూర్ఖత్వం.

            పూర్తీగా చీకటి పడిపోయింది. వెలుగు అంతగా లేదు. గుడి మండపంలో వెలుగుతున్న విద్యుత్ బల్బు కాంతిలో వాళ్లతనిని చుట్టుకున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు. రాజు గుండెల్లో రేగుతున్న అలజడిని, భయాన్ని మొఖంలో వ్యక్త పరచకుండా వుండటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
మాట్లాడటం మొదలుపెడితే గొంతులో వణుకుని ఎక్కడ పసిగడతారోనని మాట్లాడలేదు. గాలి హోరున వీస్తొంది. వాళ్ల చేతులలోని టార్చ్ లైట్ల కాంతి రాజు మొఖం మీద పడగానే చేతిని అడ్డం పెట్టుకున్నాడు.

            ఆ కాంతిలో రాజు ముఖాన్ని మారుతి గుర్తు పట్టాడు. “ఓరి నాగప్ప కొడుకా నువ్వా, ఇక్కడేమ్ చేస్తున్నావు రా” అని అడిగాడు.   
“ఎంటి నీకు వీడు తెలుసా” అనుచరులలో ఒకడు అడిగాడు.
“వారిని యెంగటమ్మ మేనల్లుడు, యెంగటప్ప అన్న నాగప్ప కొడుకు” అన్నాడు మారుతి రాజు భుజం మీద చేయి వేస్తు. వాడి చేయు రాజు భుజం మీద బలంగా పడింది. అది ఆప్యాయతతోవేసింది కాదు నాగప్ప మీద గౌరవంతో వేసింది. కొడుకుని ఏమైనా చేస్తే నాగప్ప వారి మీద కోపగించుకుంటాడని వాడి భయం. వాణ్నేమ్ చేయాలో తెలీక ఎక్కువ సేపు మౌనాన్ని భరించలేక మారుతి మాట్లాడి వాణ్ని దగ్గరకు తీసుకున్నాడు.

            భుజం మీద చేతులు అలాగే వుంచి మంటపం లోకి నడిపించాడు. “ఇప్పుడు చెప్పరా ఇక్కడేమ్ చెత్తాన్నావు” అన్నాడు. రాజుకి ఇంకా భయం గానూ, అనుమానంగానే వుంది. అవేమి ముఖంలో కనిపించకుండా, గొంతులో ద్వనించకుండా “అదన్నా, నేనూ, నాఫ్రెండ్ సూరిగాడు సాయంత్రంగా యీ గుడిని చూద్దామని వచ్చినాము. సూరిగాడంటే వాడేన్నా మొన్న నాతో పాటు వూరికి వచ్చినోడు ” అని చెప్పి వాళ్ల ముఖాలని పరికించాడు. చెప్పింది నమ్మారో లేదోనని అనుమానంతో.

            వారి ముఖాల్లో ఎటువంటి భావన కనపడలేదు. పైగా మొద్దు ముఖాలు గుర్రుగా చూస్తున్నారు. “అన్నా చీకటి పడినంక ఇంటికి పోదామని చెరువులో దావన నడిచినా మన్న. అప్పుడే వానా కొడుకు సూరిగానికి దొడ్డికి వచ్చింది. అరే ఈడే వుండు నేనిప్పుడే వచ్చేస్తానని పోయినాడు. అర్దగంట అయినా రాలే. అదే టైంలో గుడిలో ఎదో అలికిడి అయితే వాడేనేమో నని ఈడకొచ్చినా. మీరేమో గుడి దొంగను పట్టుకున్నట్టు ముఖాలు పెడతాండారు” భయపడినట్టు ముఖం పెట్టి అన్నాడు.

           ఆ మాటకి వాళ్లు విరగబడి నవ్వేరు. “ఓరిని ఇంతలేని దానికే బయపడినావా. మేము మనుషులమే పైగా మీ నాయన నాకు గురు సమానులు” అన్నాడు మారుతి నవ్వుతూ. రాజు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. ప్రమాదం తప్పిందని అనుకుంటుండగానే “మరి మీ ఫ్రెండేడరా” అన్నాడొక మొద్దు ముఖం.

            “యాడికి పోయినాడో దొంగ నాకొడుకు, ఇంటికాడ దొరికుతాడు గదా గుద్ద పగల దెంగుతా నాకొడుక్కి” అన్నాడు ముఖం కోపంగా పెట్టి.
             సమయానికి ఆపబ్దాందవుడిలా సూరిగాడు గుడికాడికి వచ్చాడు. “లే రాజు యాడుండావు” అని అరుస్తూ. 
            “అదిగో వచ్చేసినాడు” అరిచినాడురాజు ఆనందంతో. నక్కల మద్య నుండి లేడి పిల్ల తప్పించుకున్నట్టు పరిగెత్తుకుని సూరిగాన్ని చేరుకున్నాడు. “యాడికి పోతివి వై” అని కసురుకున్నట్టు నటించాడు.
            “నేనాడికి పోయినా కడుకునెందుకు నీళ్లని యెతుక్కుంటా పోయినా. నువ్వెంటికి యీడ కొచ్చినావ్” అన్నాడు సూరిగాడు సమాదానమిస్తూ.
            “నువ్వు గుడికాడికి వచ్చినావేమోనని” అన్నాడు.

           “ఆ. . . ఆ . . . సరే ఇంగ ఇంటికి పొండి. రాత్రి పూట ఇట్ల గుళ్లెంబడి తిరగడం మంచిది కాదు పొండి” మారుతి దారి చూపిస్తూ.
          “వుంటాం న్నో పొయ్యొసాం. . . ” అని జారుకున్నాడు రాజు గాడు.

          కొంత దూరం కిందకి దిగి వాళ్లు కనపడటం లేదు, మాట్లాడతినే వినపడదని నిశ్చయం చేసుకున్నాక “వాళ్లకి చిక్కావేమి గురూ నువ్వు” అన్నాడు సూరిగాడు.
          “చిక్కడమా నువ్వు రాకపోయి వుంటే ఏమయ్యోదో” అన్నాడు.
          “అంటే”
          “ఆల్మోస్ట్ యుద్దం తప్పినట్టయింది” అన్నాడు గుండె చేతులో పట్టుకుంటూ.

          “ఎందన్నా వాన్నట్ల వదిలేస్తివి” అనింది మొద్దు ముఖాల్లో ఒకటి. “వైదిలెయ్యక ఏమ్ చేత్తాం, వాడు నాగప్ప కొడుకురా ” అన్నాడు మారుతి.
“నాగప్ప ఎవడన్నా, వాడెవడి కొడుకో అయితే మనకెంది, మనల్ని ఎంట పడినోన్ని యానాపొద్దు వదులుండ్లా వీన్నొదలడం మంచిదేనా” అనింది ఇంకో మొద్దు ముఖం.
 
          “నాగప్ప ఎవడా, ముందుకు పోనూ నీకే తెలుస్తుంది” అన్నాడు.
          “సరే పదన్నా, ఆ ముసలి నాకొడుకు ఏమి చేస్తున్నాడో” అని గుడి వెనక్కు పోయారు. గుడంతా రాతి కట్టడం. సరిగ్గా మూల విగ్రహానికి వెనక రాతి గోడకి ఇంకో విగ్రహం చెక్క బడివుంది. చూడటానికి అది గుడిలో ఒక భాగమనే అనిపిస్తుంది. దాన్ని తల భాగంలో పట్టుకుని ముందుకి లాగగానే చేతిలోకి వూడి వచ్చినట్టయింది. కానీ అది వూడి రాలేదు. దాని కిందున్న పెద్ద బండ లోపలికి జరిగి ఒక మనిషి పట్టేన్త దారిచ్చింది. ఒకరి తరవాత మరొకరు లోపలికి దూరారు.

          “నేను చెప్పిందేమి చేశావు” అనడిగాడు రాజు ఇంటికి పోయాక. యెంగటమ్మ వాళ్లకి దొడ్లో చాప వేసింది. దాని పక్కనే పశువుల కొట్టం. దోమలు లాంటి కీటకాలు కొట్టం లోకి రాకుండా పగిలిని మట్టికుండలో నిప్పులు వేసి, ఆ నిప్పుల మీద వేపాకు మండలను వేశాడు. ఆ పచ్చి వేపాకులు పొగను వెదజల్లుతున్నాయి. 
          ఆ కొట్టంలో ఒక విద్యుత్తు బల్బు వెలుగుతొంది. ఆ వెలుగులో సూరిగాడిచ్చిన ప్లాస్టిక్ కవరును తెరిచాడు రాజు. అమ్మాయిల ఫోటొలు. అందమైన బుట్టబొమ్మలు. అందంగా అలంకరించబడి వున్నారు. ఆ అలంకరణ వారికి మరింత అందంగా వున్నారు. అలంకరణ లేకుండా వారిని చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టం. ఎనిమిది ఫోటోలు వున్నాయి. ఆ ఫోటోల వెనకాల వారి వివరాలున్నాయి. 
         వాటిని చూస్తున్నప్పుడు రాజుకో విషయం గుర్తుకు వచ్చింది. తను రుక్సానాని సొరంగంలో నుండి విడిపించినప్పుడు కూడా ఇలాంటి వేషం లోనే వుంది. సొరంగంలో రుక్సానాతో పాటు వున్నా అమ్మాయిలు ఎవరైనా వున్నారేమోనని మళ్లొక్కసారి పరిశీలనగా చూశాడు. అలా రెండోసారి చూసినప్పుడు సూరిగాడు” అన్నా ఆగు” అరిచినంత పని చేశాడు.

        “ఎమైంది సూరి” అన్నాడు రాజు. వాడా ఫోటోలను లాక్కుని దాంట్లో నుండి ఒక ఫోటో బయటికి లాగాడు. “ఇది పద్మావతి కూతురు” అని ఒక ఫోటో రాజుకి అందించాడు. ఆ ఫోటోలో వున్న అమ్మాయి ఎంత అందంగా వుందని. చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు. ఫోటో వెనక్కి తిప్పి చూశాడు.

                                                             “వనజ
                                                              అగ్రహారం”
అని రాసుంది. “చెప్పలా . . . వాడు దీన్నే పట్టాడని. . . .” అన్నాడు గర్వంగా. రాజు మెచ్చుకోలుగా నవ్వాడు సూరివైపు చూసి. యెంగటమ్మ ఇంట్లో  నుంచి బయటికి వస్తొన్న అలికిడి అవ్వగానే ఫోటోలు చాప కింద దాచేశాడు. 
        పొద్దున్నే నీళ్ల బోరింగు కాడ కాపు కాశారు. వారానికి రెండు రోజులు రామలింగా రెడ్డి ట్రస్ట్ నుండి వూరికి రెండు మంచి నీళ్ల ట్యాంకర్లు వస్తాయి. అప్పుడే సరిపోయినన్ని నీళ్లు పట్టుకుంటారు. మిగిలిన అవసరాలకి బోరింగు నీళ్లే దిక్కు. వనజా, దాని పెద్దక్క బిదులెత్తుకుని నీళ్లకోసమని వచ్చారు.

       “చూసినావాన్నా నా లంజకి ఎంత అందమైన కూతురుందో” అన్నాడు మొఖం మీద చిరునవ్వుని వలికిస్తూ అన్నాడు సూరిగాడు. వాడికి ప్రౌడలు నచ్చినంతగా కన్యలు నచ్చరు.రాజు కన్యను తప్ప మరో ఆడదాన్ని మోహించడు.

       నడుము వొంపులో బిందె పెట్టుకుని వచ్చింది వనజ. ఆమెను చూడగానే విరిసిన ముద్దబంతి గుర్తుకు వచ్చింది. నలగని పూవు ఆమె. ఆమె నవ్వినప్పుడు పెదాలు విచ్చుకుని గులాభిలా అనిపిస్తుంది. ఆమె దగ్గరకు వెళితే మల్లెల వాసన వచ్చింది. ఆ వాసన దెబ్బకు రాజు శరీరం వశం తప్పింది. ఆమె దగ్గరకు వెళ్లి ఎదో మాట్లాడదామను కునే లోపే బిందె సంకన పెట్టుకుని వెళ్లిపోయింది. ఎంతసేపు ఎదురు చూసినా ఆమె తిరిగి రాలేదు.

       ఆమె కోసమని బోరింగు దగ్గర కాపు కాసినప్పుడు రాజుకి శేషుగాడు గుర్తుకు వచ్చాడు. వాడూ అంతే నిహారికి కోసం బోరింగు కాడ కాపుకాసే వాడు. వాణ్ని గురించి తలుచుకోగానే వాన్ని చూడాలనిపించింది. అట్లనే సంద్యతో మట్లాడి ఒక సెల్ ఫోన్ సంపాదించాలని పించింది. ఆ వెంటనే తన దగ్గరున్న పోటోలలో వున్న అమ్మాయిలకి కాపలాగా తన ఫ్రెండ్స్ ని పంపితే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది. 

       ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ” రేయ్ సూరి వూరికి పోయొద్దామా” అన్నాడు. 
       “ఎందుకన్నా” అనడిగాడు. 
       “శేషుగానికి ఎట్లుందో కనుక్కుందామనిపిస్తాంది” అన్నాడు.
       “అవును స్వప్నని చూసి చానా రోజులయ్యిందన్నా” అన్నాడు.
 
       అనుకున్న వన్నీ అనుకున్నట్టు జరిగి పోయాయి. శేషుగానికి తోడుగా రమేష్ గాన్నిచ్చి శివుని సముద్రానికి పంపాడు. ఎవరికీ తెలీకుండా మిగతా ఆరు వూర్లలో పూజారి సాయంతో ఆ అమ్మాలకి కాపలాగా కొంతమందిని పెట్టాడు.

       ఆ రోజు సాయంకాలం గుడి పక్కనే వున్న ఒక కట్టడం మీదకెక్కి కూర్చున్నాడు. కాసేపటికి పూజారి వచ్చాడు. “స్వామీ. . . మీరు పెట్టిన వాళ్లు ఆడపిల్లలు కదా. వాళ్లకేమ్ ప్రమాదం రాదు కదా” అన్నాడు.
“వాళ్లు శారదాంభ స్వరూపులు నా బిడ్డలు లాంటి వాళ్లు వాళకేమ్ కాదు” అన్నాడాయన.
“నాయనా నోకో విషయం చెబుదామని వచ్చాను” 
“చెప్పండి”
“అమావస్య నాడు నువ్వు చూసింది పూజా మందిరం. అగ్రహారం కోనలలో ఇలాంటి మందిరమే ఇంకొకటి వుంది. అది మంత్ర సంబందమైనదని, దానిని మంత్ర శక్తితో చూస్తే కనపడదని, మానవ ప్రయత్నమే దానిని కనిపెట్టడానికి మార్గమని నాకు శిక్షణ ఇచ్చిన గురువు చెప్పే వాడు. దానిని కనిపెట్టడానికి ఎంతో మంది ప్రయత్నంచి విఫలయం అయ్యారు. కానిలో వారిలో ఒకడు తను చూసినంత వరకు ఒక చిత్రపటాన్ని తయారు చేశాడు” అని రాజు చేతిలో ఒక మ్యాపు పెట్టాడు. అది ఎదో చర్మపు తోలు మీద గీశారు.

        దానిని చూడగానే కొంత పసిగట్టాడు. చూడ్డానికి అగ్రహారం గ్రామం విహంగ వీక్షణంగా వుంది. ఇప్పుడా అగ్రహార రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కానీ రాజుకి అర్థం కాని విషయం రంగనాథ స్వామి ఆలయానికి ఎదురుగా కొంత దూరంలో ఒక భవనాన్ని గీశాడు.దానికి రంగ భవనం అనే పేరు రాశాడు. ఆ భవనం సరిగ్గా గుట్ట మీదున్న రంగనాథాయానికి ఎదురుగ్గా రంగనాయక కుంట చెరువు పక్కగా చిత్రించబడి వుంది.

       అటువంటిదే మరో భవనాన్ని రంగనాథాలయానికి వెనకగా గీయబడి వుంది. సరిగ్గా గుట్ట కిందనే వుందా భవనం. దానికి చంద్ర భవనం అనే పేరు రాసుంది. 

     మూడు రోజులు రాజు అగ్రహారంలో వున్నాడు. ఎప్పుడు కూడా ఆ భవనాన్ని చూసింది లేదు. వినింది కూడా లేదు. “పూజారి స్వామీ ఈ మ్యాపు ఎప్పుడు గీసుంటారు” అనడిగాడు.
     దానికాయన నవ్వుతూ “నూరు యేళ్లకి పైనే అయ్యింటుంది నాయనా. దానిని మా గురువుగారు కాలం చేస్తూ నాకందించారు. నా హయాంలో ఆ పూజా మందిరాన్ని కనిపెట్టలేక పోతే నా తరవాత యోగ్యుడైన శిష్యునికి అందించమని చెప్పాడు” అన్నాడు.
“మరి నాకెందుకు ఇచ్చారు” అన్నాడు రాజు.

      వారి సంభాషణ ముగియకనే పెద్దగా పక్షి అరుపు వినిపించింది. మొదట అది గద్ద అరుపులా అనిపించింది. కానీ ఆ అరుపు దగ్గరయ్యే కొద్ది చెవులు దద్దరిల్లిపోయాయి. పూజారి చెవులు మూసుకున్నాడు. ఆ పక్షి తన పెద్ద రెక్కలను ఆడిస్తూ ఆ కట్టడం మీద వాలింది. దాని రెక్కల వూపడం వల్ల రేగిన గాలికి ఆ కట్టడం మీద పేరుకు పోయిన దుమ్ము పైకి లేచింది. 

       అది సెక్రెటరీ పక్షి. వెన్నెల భాగ నదీ తీరాన అప్సానా, రాజులకి కనపడిన పక్షి పిల్ల. అది సరాసరి రాజు ముందుకి వచ్చింది. మూడడుగుల ఎత్తుందా విహంగం. దాని వంటి మీద ఎన్నో రంగులు కలిసిన ఈకలున్నాయి. చూడ్డానికి నెమలిలా కనిపించినా, దాని తల భాగం మాత్రం గద్దను తలపిస్తుంది.

      రాజు మోకాల్లపై నిలబడి దాని తల మీద చేయి వేసి నిమిరాడు. అది గుర్రు మని శబ్దం చేసి తన కన్నులని మూసింది. కాసేపు దాన్ని ముద్దు చేశాక రాజు ఒక విషయాన్ని పసిగట్టాడు. దాని రెక్క మొదటి భాగంలో చిన్న దారాన్ని గమనించాడు. ఆ దారాన్ని తెంపగానే దానికి కట్టిన ఒక వుంగరం బయట పడింది. ఆ వుంగరాన్ని సంగ్రహించిన తరవాత దానికి కొన్ని మేడి పండ్లను తినిపించాడు. ఆ పక్షి ఆనందంతో ఆకాశంలోకి ఎగిరిపోయింది.

      ఆ వుంగరాన్ని చూస్తున్న రాజుతో పూజారి” ఇందుకే నాయన నీకి చిత్రం ఇచ్చింది. నీకు పెద రామరాజు సాయం కూడా అందింది. నీకు విజయం ద్యం. నాలుగు వందల యేళ్ల నా పూర్వీకుల పగ యీ సారైనా తీరాలని ఆ శారదాంభకు పూజలు చేస్తాను. విజయోస్తు” అని దివించి ఆత్రంగా గుళ్లోకి వెళ్లాడు. ఆయనకి సంతోషంలో అడుగులు కూడా సరిగా పడటం లేదు. ఆ సంతోషం వేణుగోపాల స్వామికి వుత్సవాలని ప్రకటించాడు.

పూర్వ చరిత్ర

             వేణుగోపాల స్వామి గుడి పూజారి పూర్వీకులు కూడా అదే గుడికి అర్చకులుగా వుండేవారు. వారే ఆ గుడికి ధర్మకర్తలు కూడా. మొదట వీరు పెనుకొండలో నివాసం వుండేవారు. అప్పట్లో తిమ్మప్ప నాయుడు పెనుగొండ సంస్థానానికి అధిపతి. అతని ఆధీనంలోనే కోనాపురాన్ని ప్రధానంగా చేసుకుని, కోనాపురం అడవి చుట్టూ వున్న పదహారు గ్రామాలకు వాసుదేవనాయుడు అమరనాయకునిగా పాలించేవాడు. 

             అటవీ సంపద మీద ఎక్కువగా ఆధార పడేవారు. అడవిలో దొరికే పల్లు, తేనే, జంతువుల చర్మాలతో పాటు, గృహ అలంకరణలకు వాడే వస్తువులకు కావలసిన కలపను ఎగుమతి చేసేవారు. కోనాపురపు లోయలలో ఎక్కువగా వెదురు, టేకు, చందనపు చెట్లు వుండేవి.

             అడవిలో దొంగల బెడద ఎక్కువ అవడంతో సైన్యాన్ని పెంచే పనిలో పడ్డాడు వాసుదేవ నాయుడు. ఎన్ని సార్లు వారిని ముట్టడించి మట్టు పెట్టాలని చూసినా తప్పించుకొని పారిపోయే వారు. అడవి విశాలమైనది. అందులోని కోనలు బహు ప్రమాదకరమైనవి. వాటిలోనుండి బయట పడటానికి ఎన్నో దార్లు. గూడా చారులును నియమించి అడవిని క్షుణ్ణంగా గాలించి దొంగల వునికిని కనుక్కున్నాడు. 

             అడవి దొంగల నాయకుడు సిద్దప్ప. అతని పూర్వీకులు మూలికా వైద్యంలో ఆరితేరిన వైద్య్లులు. కోనాపురం అమరనాయక మండలంలోని శివుని సముద్రంలో జనాలకి మూలికా వైద్యం చేస్తూ వుండేవారు. సిద్దప్ప తండ్రి మల్లప్ప మద్యం సేవించి వైద్యం చేయడంతో కొంత మంది ప్రాణాలు పోయాయి. వూరిలోని జనాలను వారిని వూరినుండి వెళ్లగొట్టారు. మల్లప్ప, పెళ్ళాం పిల్లలతో సహా వూరొదిలి అడవిలోకి పారిపోయాడు. వూరి వారి మీదున్న కోపంతో దారి కాచి జనాల సొత్తుని, వారి ఆడవాళ్ల మానాన్ని దోచుకునే వాడు. అతని లాగే వూరి నుండి అమర నాయక మండలం నుండి వెలివేయబడిన కొంత మందిని పోగుచేసి గుంపుగా దొంగతనాలు చేసేవాడు.

           సిద్దప్పకి చిన్నప్పటి నుండే నిషేదించ బడిన వైద్యం మీద ఆసక్తి. సిద్ద యోగుల్లా క్షుద్ర విద్యలను నేర్చుకోవాలని కలలు కంటుండే వాడు. దొంగల గుంపు పెద్దదయ్యే కొద్ది వారు వూర్లకు దూరంగా పోయి కొండల్లో దాక్కోవడం అవసరమైంది. అటువంటి సమయాల్లోనే సిద్దప్ప ఒక కొండ లోయలోని మంత్ర మందిరాన్ని కనుకున్నాడు. ఎంతో మంది మంత్రగాళ్లకి అది నిలయం. వివిద రకాలయిన మంత్రగాళ్లు అక్కడ విద్య నబ్యసించే వాళ్లు. వారిలో చానా మంది తపస్సు చేసుకుంటూ రాళ్లలో రాళ్లలా, మట్టిలో మట్టిలా, పకృతిలో పకృతిలా కలిసి పోయి వుంటారు. ఎంతో మంది తపస్సు చేస్తూనే ప్రాణాలు వదిలేశారు. వారికి ఆత్మలను, వాటి జ్ఞాపకాలను బందించ గలిగే శక్తి వుండేది. అక్కడ విద్య నేర్చుకుని ప్రాణాలు వదిలిన ప్రతి మంత్రగాడికి గుర్తుగా ఒక మందిరం వుంచేవారు. అందులో అతని జ్ఞాపకాలను నిక్షిప్తం చేసేవారు. అన్ని మందిరాలు కొండను తొలిచి కట్టినవే. కానీ బయటికి మాత్రం 
కనిపించవు. అది మామూలు కొండ రాళ్లలా కనిపించేవి.

         సిద్దప్ప అక్కడే విద్య నేర్చుకున్నాడు. చాలా వరకు క్షుద్ర శక్తులను తన అదుపులో వుంచుకున్నాడు. ముప్పై యేళ్ల ప్రాయానికి పూర్తీస్థాయి మంత్రగాడిగా మారాడు. వాడి మంత్ర శక్తులతో అడవి దొంగల గుంపుని నిర్జించబోయిన వాసుదేవ నాయుడి సైన్యాన్ని వెనక్కి తరిమాడు. ఆ విజయం తరవాత దొంగల గుంపుకి నాయకుడిగా మారాడు. ఎంత పెద్ద మంత్రగాడైనా తన తండ్రి వారసత్వంగా వచ్చిన మూలికా వైద్యాన్ని మాత్రం వదలలేదు. అలాగే దొంగతనాన్ని కూడా. దోచుకోవాలనుకున్న వూరిని ముందుగా మంత్ర శక్తులతో అదరగొట్టి బెదరగొట్టి వారిని ఇల్లకే పరిమితం చేసేవాడు. అసహాయులైన వారి కొంపల్లో దూరి దోచుకునే వారు. అడవి దారిలో పెనుకొండకు పంపే పన్నుల తాలూకు ధనాన్ని, ధాన్యాన్ని కొల్లగొట్టేవాడు.

        ఒకనాడు కోనాపురం దగ్గరున్న కోనల్లో మూలికల కోసమని వెతుకుతుంటే అతనికి విచిత్రమైన భావన కలిగింది. తన మంత్ర శక్తితో ఆప్రదేశాన్నంతటిని పరికించాడు. ఎన్నో యేళ్ల కిందట భూస్థాపిత మైన గుప్త నిధుల ఆనవాలు కనిపించాయి. ఆనందంతో ఎగిరి గంతేశాడు. ధనం మీద ఆశ పెరిగింది. కానీ దానిని దక్కించుకోవటం అంతసులువైన పనికాదు. అది ఎన్నో మట్ల లోపల వుంది. కొండకి మధ్యభాగాన ఉండటం మూలాన తవ్వడం అంతసులువు కాదు. అందుకోసమని తవ్వడానికి జనం కావలసి వచ్చింది. అప్పటి నుండి ఇల్లని దోచుకోవడమే కాకుండా అందులోని మనుషులని అపహరించడం మొదలెట్టారు.

       తన మండలంలోని దోపిడీకి గురి కావడమే కాకుండా కనిపించకుండా మాయమవుతున్నారని కొత్తగా అమరనాయత్వాన్ని స్వీకరించిన వాసుదేవ నాయుడి కుమారుడు గోపాల నాయుడు కలత చెందాడు. పెనుకొండ నుండి గొవిందాచర్య్లులు అనే శారదా దేవి అరాదకున్ని పిలిపించాడు. ఈయన పెనుకొండా దీశుడైన కనక నాయుడి ఆస్థానంలోని దేవాలయాలకి అధిపతిగా పనిచేసే నరసింహా చార్యుల యొక్క పుత్రుడు.

      గోవిందాచార్యులకి శిషుప్రాయం నుంచే శారదాదేవిని ఆరాదించేవాడు. ఆయన మనసు పెట్టి పిలిస్తే ఆ దేవి అతని ముందుకి వచ్చి కూర్చునేదంట. దైవిక శక్తుల మీద అపారమైన నమ్మకం ఆయనకు. గోపాల నాయుడి ప్రత్యేక ఆహ్వానం మీద ఆయనను కోనాపురానికి పిలిచాడు. అడవి దొంగలతోనూ, వారు క్షుద్ర శక్తులను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఆగడాలతోనూ పడుతున్న బాదలను వివరించి సహాయాన్ని అర్థించాడు. అప్పటికి ఆయన వయస్సు ముప్పది. అయిదేళ్ల వయస్సు నుండే శారదాదేవిని పూజిస్తుండేవాడు.       

      కొద్ది రోజుల సమయం అడిగాడు. వారం రోజుల తరవాత తనకు సాయంగా కొంత సైన్యాన్ని పంపమని, క్షుద్ర శక్తులను తాను ఎదుర్కొంటానని మానవ మాత్రులను సైన్యాన్ని ఎదుర్కోమని చెప్పాడు. రంగనాయకుని ఆద్వర్యంలో 1000 మందికి పైగా వీరులను గోవిందుని వెంట పంపాడు. ప్రస్తుతం అగ్రహారం వున్న స్థలంలో దొంగల గుంపుని ఎదుర్కొన్నారు. వారు 500 లకు పైగా వున్నారు. సైన్యం 1000 మంది. సైన్యం దాటికి తట్టుకోలేక కోనల్లోకి పారిపోయారు.

      ఆ కోనల్లోనే గోవిందుడు సిద్దప్పను ఎదుర్కొన్నాడు. తన క్షుద్ర మంత్రాలతో ఎన్నో మాయాజీవులను, తన ఆధీనంలోనున్న పిశాచ, భూతలను ఆ సైస్యం మీదకు పంపితే గోవిందాచార్యులు వాటిని తృణ ప్రాయంగా నిర్జించాడు. సిద్దుడి అయిదేళ్ళ శ్రమని గోవిందుడు అయిదు క్షణాలలో మంట కలిపేశాడు. గోవిందాచార్యుల దాడికి తట్టుకోలేక సిద్దప్ప తాను గుప్త నిధుల కోసం తవ్విస్తున్న సొరంగ మార్గంలో దాక్కున్నాడు. గోవిందాచార్యులు అక్కడే ఆ సొరంగంలోనే అతన్ని భూస్థాపితం చేశాడు.

      సిద్దుడికి ఒక కోరిక వుండేది. తాను కనుక్కొన్న గుప్తనిధుల సాయంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని, రాజ్యం ఏలాలనేది అతని కోరిక. మామూలుగా మంత్ర మందిరంలో మంత్రాభ్యాసకులకు ఎటువంటి కోరికలు వుండేవి కావు. వారి ముఖ్య వుద్దేశం మంత్రం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస. వారెప్పుడు రాజ్యాలను కాక్షించింది లేదు. తమ విద్యలతో ప్రజలను బయపెట్టింది లేదు. స్వతహాగా దొంగ అయిన సిద్దుడికి దోపిడీ గుణం ఎక్కువ. ధన లక్ష్మి తన చేతికి అందగానే రాజ్యలక్ష్మిని చెరపట్టాలని కలలు గనే వాడు. ఆ ప్రయత్నంలోనే తను చావగూడదని, సిద్ద వైద్యల దగ్గర చావులేకుండా చేసే వైద్యం ఏమైనా వుందేమోనని మంత్రం మందిరంలో నిక్షిప్తం అయివున్న అందరి జ్ఞాపకాలను పరిశీలించేవాడు. ఒకని వద్ద మాత్రం కొంత సమాచారం దొరికింది. ఆ సమాచారానికి తన పరిశోదన జోడించి మూలికా వైద్యంతో చావులేకుండా చూసే కిటుకుని కనుక్కునే 
ప్రయత్నం చేశాడు. కొంత వరకు ప్రయత్నం పలించింది. పూర్తీ పరిశోదన ముగియక ముందే గోవిందాచార్యుల చేతిలో మరణం పొందాడు. అయినా పరిశోదన వృధా కానియ్యకుండా తన జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు బద్ర పరిచేవాడు.

       దొంగల గుంపు అంతా నశించినా కొంతమంది సిద్దుని శిష్యులు మాత్రం బతికి బయటపడ్డారు. 

      గోవిందా చార్యులు చేసిన వుపకారానికి ప్రతిపలంగా తన అమరనాయక మండలంలోని మూడు గ్రామాలను ధానం చేశాడు గోపాల నాయుడు. విజయం సాదించి పెట్టిన రంగనాయకునికి నాలుగు అడవిగ్రామాలకు అధిపతిగా చేశాడు. రణం జరిగిన ప్రాంతాన్నే సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేపించాడు. భవిష్యత్తులో ఎటువంటి ఆగడాలు జరక్కుండా చూసే భాద్యతని రంగనాయకుని మీద వేశాడు. 

      మంత్ర మందిరాన్ని తనకు చేతనైనంత ద్వంసం చేసి, దాన్ని చేరే దారిని పూర్తీగా ముసేయించాడు గోవిందాచార్యులు. ఆ దారికి అడ్డంగా పెద్ద రాతి గోడను నిర్మించి మంత్రకట్టు వేశాడు. పక్కనే వున్న గుట్టపైనున్న కొండరాతి మీద ఒక ఆలయాన్ని నిర్మించి శీచక్రాన్ని ప్రతిస్టించి క్షుద్ర శక్తుల పీచం అనచడానికి ఒక శక్తిని కాపలా వుంచాడు. 

    గోవిందాచార్యులు తనకు దానంగా వచ్చిన మూడు గ్రామాలకు మద్యన ఒక పెద్ద చెరువుని తవ్వించి, పక్కనే వున్న కొండపై ఒక ఆలయాన్ని నిర్మించి ఆ గుడిలో వేణుగోపాల స్వామి ప్రతిమను ప్రతిస్టింప చేశాడు. ఆ చెరువు కింద వ్యవసాయం చేయడానికి వచ్చిన కౌలుదారుల మూలంగా అక్కడో వూరు వెలిసింది. దానికి గోపాల పల్లే అని పేరు పెట్టాడు. కోనాపురానికి వచ్చే సమయానికి అతనికింకా వివాహం అవ్వలేదు. గోపాలనాయుడు తన మొదటి కుమార్తెను ఆయనకిచ్చి పెండ్లి చేశాడు. సిద్దుడు కనుక్కున్న గుప్తనిధులని వెలికి తీయించాడు. అందులో తన భాగానికి వచ్చిన ధనంతో వేణుగోపాల స్వామి గుడికి పక్కనే పెద్ద భవంతిని నిర్మింపచేశాడు. తరవాత ఆ ప్రాంతాన్ని పాలించిన నాయకులు దానిని కోటగా మార్చుకున్నారు. అది పాత బడి పోవడం మూలాన దాన్ని పాతకోట అన్నారు. ఆ కోట పేరు మీదనే గోపాల పల్లే పాతకోటయ్యింది.

      గోవిందాచార్యులు తన జీవిత కాలం మొత్తాన్ని కోనాపురం లోని మంత్ర మందిరం మీదనూ, అక్కడ నివశించే సిద్దుల మీదనూ పరిశోధన సలిపాడు. వాటి రహస్యాలన్నింటిని గంథస్తం చేశాడు. మానవ మనుగడకి చేటు చేసే చాలా రహస్యాలను నామ రూపాలు లేకుండా ద్వంసం చేశాడు. తను కనుక్కున్న విషయాలను తాలపత్ర గ్రంథాలలో పొందుపరిచాడు. ఆ గ్రంథాన్ని తన భవంతిలోనే రహస్య మార్గాన్ని తవ్వించి అక్కడ బద్రపరిచారు. అంత చేసినానిగూడంగా వున్న మంత్ర మందిరం రహస్య మార్గాలను చాలా వాటిని కనిపెట్టడం ఆయనకి చేతకాలేదు. చేతకాక కాదు వయస్సు సహకరించలేదు. అక్కడే ఒక విషభీజం మొలకెత్తడానికి సిద్దపడింది.

     గోవిందాచార్యుల దాడిలో సిద్దుని మరణం తరవాత అతని శిష్యపరమాణువులలో చిన్న వాడు పిరికి వాడు అయిన ఈరప్ప ఒక రహస్య సొరంగలోకి దూరిపోయాడు. రహస్యంగా మనుగడ సాగిస్తూ తన గురువు యొక్క ఆశయమైన మరణం లేని మూలికా మందుని పరిశోదిస్తూ కాలం గడుపుతున్నాడు.

      నాలుగు దశాబ్దాలు గడిచాయి. ఈలోపు ఆ ప్రాంతం ఎన్నో మార్పులను సంతరించుకుంది. గోపాల నాయుడి మరనానంతరం కోనాపుర అమరనాయక మండలం విచ్చిన్నం అయ్యింది. 

     గోపాల పల్లేలో గోవిందాచార్యుల భవంతిని ఆయన ముని మనవడైన వాసుదేవాచర్యులు అనుభవిస్తున్నాడు. ఆయనకి పెండ్లై ఏడాది దాటింది. వారికి దానంగా వచ్చిన మూడు పల్లెలు కోనా పురాన్ని పాలిస్తున్న రెడ్డి నాయకుల పాలన కిందికి వెళ్లాయి. కొండ మీదున్న భవంతిని కూడా వశపరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ వారి వల్ల అవుతావుండ్లేదు. వాసుదేవాచార్యులు ఒట్టి బ్రాహ్మడే కాదు వీరుడు కూడా అవసరమైతే కత్తి పట్టి కదనరంగంలోకి దూకగల వీరత్వం అతనికి వుంది. ముత్తాత అయిన గోవిందునికి ఏమాత్రం తీసిపోని వాడాయన.

     రంగనాథ పురం స్వతంత్ర మండలం అయ్యింది. రంగనాథుని తరవాత ఇద్దరు పాలకులు మారి మూడవ నాయకుడైన రంగనాయుడు అధికారం అందుకున్నాడు. అతని కింద పది గ్రామాలు వున్నాయి. అవన్ని అతని తాతలు, తండ్రులు సాదించి పెట్టినవే. పాలన మీద అతనికే మాత్రం ఆసక్తి లేదు. అతను స్రీలోలుడు. అందంగా లేకపోయినా సరే కంటికి ఇంపైన సొంపులు కనపడితే చాలు ఆమెను అనుభవించాలనే కోరిక బయలుదేరేది అతని కళ్లలో. కొత్తగా యవ్వనం పురివిప్పిన కొత్తలో అథిదిగా వచ్చిన రాచ బందువు ఒకామె అతనికి రతి అనుభవాన్ని రుచి చూపించింది. అప్పటి నుండి అవసరమైనప్పుడల్లా దాసీలతోనూ, పని వారితోనూ, చివరికి మగ కాపలా వారితోనూ అతని కోరికలు తోర్చుకునే వాడు. అతను ద్విలింగ సంపర్కుడు. అతనికి కోరిక
తీరాలి అది ఎవరైన ఒకటే. ప్రతిరోజూ తన పానుపు మీద ఒక శరీరం కౌగలించుకుని పడుకోడానికి, అంగం గట్టి పడితే దూర్చడానికి ఒక బొక్క వుండాలి.

    అతడు కామాందుడైయ్యాడు. వావి వరసలు మరిచిపోయాడు. సొంత పినతల్లిని బలవంతంగా చెరపట్టాడు. తనని అంగీకరించపోతే ఆమె ఏడాది బిడ్డను చంపుతానని బెదిరించాడు. అడ్డు వచ్చిన తండ్రిని చంపి అధికారం చేజిక్కించుకున్నాడు. అతని సహకరించిన వాడు తండ్రికి రాజకీయ సలహాదారుడైన రామ భద్రుడు. రామ భద్రునికి ఒక కోరిక ఒకప్పటి కోనాపుర అమరనాయక మండలాన్నంతటిని తనే ఏకచత్రాధిపతిగా పాలించాలని, ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టాడు. 

    రంగనాథ పురంలోని భవంతిని కోటగా మార్చాడు. సైన్యాన్ని విస్తరించడానికి కని అధికశాతం ధనాన్ని వెచ్చించాడు. బొక్కసం ఖాలీ అయ్యే పరిస్తితి వస్తే వెంటనే ప్రజల మీద అనవసర పన్నులు విధించి బొక్కసం నింపుకునే వాడు. రంగనాథునికి అదే మాత్రం పట్టేది కాదు. కొత్త పెళ్లైన దంపతుల మాదిరి పిన తల్లిని పడక గదిలో అనుభవిస్తూ బయటికి వచ్చేవాడు కాదు. ఎప్పుడైనా అతనికి వారిరువురి మధ్య శృంగారం అంత  రంజుగా లేదనిపించినా, పదే పదే ఒకే మనిషితో శృంగారం విసుగుపుట్టినా మూడో మనిషి కావలసి వచ్చేది. దాసీ జనాలను వుపయోగించుకునే వాడు.

     అతను ద్విలింగ సంపర్కుడు కావడం మూలాన ఆమెను కూడా మార్చేశాడు. ఒక్కోసారి బలంగా వున్న కాపలా వాడిని పిలిపించుకునే వారు. పడక మీద రంగనాథునిదే ఆధిపత్వం, మూడో మనిషి ఆధిపత్వం చలాయించాలని చూస్తే వాడికి అదే చివరిరోజు.

     ఆ రోజు కూడా ఇలాగే ఒక కాపలా వాడిని పడక గదికి పిలుచుకున్నాడు. రంగనాథుడు వుత్తబిత్తల వున్నాడు. అతని పినతల్లి గదిలో వున్న ఒక ఆసనంపై ఆసీనురాలై వుంది. ఆమె వంటి పైన ఒకే వస్త్రము చుట్టుకుని వుంది. పలుచటి వస్త్రము అది. శరీర భాగాలను అది ఏమాత్రం దాచలేదు. వంటి మీద అది వున్నా ఒకటే లేకపోయినా ఒకటే. 

    కాపలా వాడి పేరు చంద్రుడు. పేరుకు తగ్గట్టు చంద్రభింభం వంటి గుండ్రటి ముఖం. కాకపోతే వాడి మేని రంగు నలుపు. కాపలా పనికి కుదరముందు వ్యవసాయం చేసే వాడు. కండలు తిరిగిన శరీరం కావున నిరుడు జరిగిన బలపోటీలలో గెలిచాడు. రామ భద్రునికి అతని కండపుస్టి నచ్చి అతన్ని సైన్యంలో చేర్చుకున్నాడు. సైన్యంలో చేరిన తరవాత అతని మేనమామ కూతురితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భార్యను తలుచుకుంటూ, వారి మొదటి రాత్రి ఆమెతో ఏమేమి చేయాలో వూహించుకుంటూ కాపలా కాస్తున్నాడు. అసలే విరహవేదనలో వున్న చంద్రుడికి పలుచటి ఏకవస్త్ర అయిన ఆమెను చూడగానే చూపు తిప్పుకోలేక పోయాడు. 

     కాపలా శిక్షణ ఇచ్చే టప్పుడు ఒకటికి పదిసార్లు శిక్షణా అధికారి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. రాజు ముందర ఎప్పుడు తలదించుకుని, అబ్బ చేతులు కట్టుకునే మాట్లాడాలని. వారి అనుమతి లేనిది వారి ముఖం చూడ కూడదని. చంద్రుడు ఆ నియమాన్ని అతిక్రమించాడు. దొర భార్యనే వివస్త్రగా చూశాడు. చంద్రుడు తన తప్పును తెలుసుకుని తల దించుకునే లోపే రంగనాథుని చేతిలోని కొరడా పైకి లేచింది.

    ఒల్లు పగిలిపోయే దెబ్బలు నాలుగు పడ్డాయి. మొదటి రెండు దెబ్బలు తట్టుకోగలిగినా మూడో దెబ్బకు తట్టుకోలేక కింద పడ్డాడు. నొప్పికి తట్టుకోలేక ఏడుపు ముంచుకు వచ్చింది. “లంజకొడకా. . . . ఎంత ధైర్యంరా నీకు” అని అన్నాడు కోపంతో కళ్లు ఎర్ర జేస్తూ.
    “తప్పై పోయింది దొరా. .. ” అన్నాడు ఏడుపును ఆపుకుంటూ.
    కొరడా మల్లా పైకి లేచి చంద్రుని ఒంటి మీద పడింది.
    “ఎట్ల రా తప్పవుతుంది. . . ” అన్నాడు.
    ఈ సారి చంద్రుడేమి మాట్లాడ లేదు. తల దించుకుని అతని కాళ్ల ముందర సాగిల పడ్డాడు.
    “ఈ తప్పుకు శిక్ష ఎందో తెలుసురా” అన్నాడు.
    చంద్రుడు తలెత్త లేదు. మాట మాట్లాడ లేదు. కనీసం తలూపలేదు. ఎందుకు వూపాలి ఆయన పాలకుడు తనకిష్టం లేదంటే ఆపుతాడా! అందుకనే
    చంద్రుడు మోనంగా వుండిపోయాడు. ఆ మోనాన్ని ఆయన అంగీకారం అనుకున్నాడు.
    “మోకాళ్ల మీద నిలబడరా అన్నాడు”
    చంద్రుడు మోకాళ్ల మీద నిలబడ్డాడు. తల దించుకున్నాడు. చంద్రుని ముందర రంగనాథుడు దిగంభరంగా నిల్చుని వున్నాడు.
    “తలెత్త రా” అన్నాడు.
     చంద్రుడు తలెత్తగానే అతని ముఖానికి ఎదురుగా గట్టి పడిన రంగనాథుని మర్మాంగం కనపడింది. చంద్రుని ముఖానికి జానడు దూరంలో ఎగిరెగిరిపడుతొంది. ఒక మగాడి మొడ్డను అంత దగ్గరగా చంద్రుడు ఎప్పుడూ చూడలేదు.
     చంద్రుడు తలెత్తి రంగనాథుని ముఖంలోకి చూశాడు. గంభీరమైన అతని ముఖంలో కోపం ప్రస్పుటంగా కనిపించింది.
     “పట్టుకోరా” అని నడుముని ముందుకి కదిలించాడు.
     అతనలా నడుముని కదల్చగానే వాడి మొడ్డ చంద్రుడి మొఖం ముందర నాట్యం చేసింది. ఎముక లేనిది కదా కిందికి పైకి ఊగింది.
     కొద్ది క్షణాల పాటు చంద్రునికి ఏమ్ పట్టుకోవాలో అర్థం కాలేదు.
     “పట్టుకోరా” అని ఆజ్ఞాపించాడు.
     చంద్రుడు పట్టుకోవాలా వద్దా అన్న అయోమయంలో వుండగానే
     “పట్టుకోవయ్ ” అని గట్టిగా అరచి చేతిలో వున్న కొరడాని జులిపించాడు.
      బయపడి రెండు చేతులతో పట్టుకున్నాడు. నరాల భిగువు చంద్రుని చేతులకి తెలిసింది. వెచ్చగా వున్న అతని మొడ్డని చేతిలోకి తీసుకున్నప్పడు
రంగనాథునికి ఏమనిపించిందో కానీ చంద్రుడు మాత్రం అవమానంతో చచ్చిపోయాడు. గుండెల నిండా ధైర్యం వుండి, పోరాడగల శక్తి వుండి ఇలా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒకడి ముందు ప్రాణభయంతో వాడి మొడ్డను పట్టుకోవడం తను పూర్తీగా చచ్చి పోయినట్లు ఫీల్ అయిపోయాడు.
     “వూ. . . . ” అని నడుముని ముందుకి కదిపాడు. చంద్రుని చేతిలోని అతని మొడ్డ చర్మం వెనక్కి వెళ్లి ఎర్రటి గుండు ముందుకి వచ్చింది. వాడి ఆత్మాభిమానాన్ని పూర్తీగా చంపుకుని అతనిని చేతితో కుడిచాడు. 
      చాలదన్నట్టు “నోట్లో పెట్టుకోరా” అన్నాడు.
      చెప్పినట్టు చేశాడు.
      ఛా రాయడానికే దరిద్రంగా అనిపిస్తొంది. ఆ సన్నివేశాన్ని చూస్తున్న రంగనాథుని పినతల్లి మాత్రం వేడెక్కింది. ఒంటి మీదున్న ఒక్క వస్త్రాన్నిపీకి పారేసి కాళ్లని వెడంగా జరిపి నల్లటి ఆమె పూకు మీద రుద్దుకుంది.
      ఆ రాత్రి చంద్రుని జీవితంలో మరచిపోలేని రోజు ఒంటి నిండుగా పగని పెంచుకున్న రోజు. గుదమయం గుండా రంగనాథుని దడ్డు కదులుతుంటే కన్నీళ్లు కారుస్తున్నాడు. అసహాయుడు. ఇది రంగనాథిని రాజ్యం. చంద్రుడు అతని భానిస. అధికారం గర్వం. 
      రంగనాథిని కోరిక తీరేటంత వరకు అతనిలో కదిలి అలసిపోయి పక్కన కూర్చున్నాడు.
      చంద్రుడు అలాగే పానుపు మీద పడి అవమాన భారంతో క్రుంగి పోతుంటే రంగనాథుని పిన తల్లి అతని మీద పడింది. వెచ్చటి లావుపాటి చంద్రుని మొడ్డని పట్టుకుని పిసికింది. ఇంత వరకు కొడుకు సుఖపడ్డాడు. ఇప్పుడు తల్లి వచ్చింది. 
      చంద్రుడు గట్టి పడగానే అతని మీద కెక్కి లోపల దూర్చుకుంది. మొదటి సారి చంద్రుడు ఆడదానిలో దూరడం. వెచ్చటి ఆమె పూకులో దూరుతుంటే సుఖంగా అనిపించింది. ఆమె కోరిక తీరా వూగి లేచి వెళ్లిపోబోతుంటే గట్టిగా ఆమె గొంతు ఎదురుకున్నాడు. సుకుమారమైన ఆమె శరీరం బలమైన అతని చేతుల దాడికి తట్టుకోలేకపోయింది.

     ఆమెను కింద పడవేసి గుద్దలో మొడ్డని దూర్చాడు. రంగ నాథుని కంటే లావైన అతని మొడ్డ అనుమతి లేకుండా దూరే పాటికి నొప్పితో “అమ్మా” అని కేకపెట్టింది. అప్పుడు రంగ నాథుడు స్నానాల గదిలో వున్నాడు. ఆ కేక విని పరిగెత్తుకు వచ్చాడు. అప్పటికే ఆమె గుద్ద[b]లో అధిక వేగంతో వూగుతున్నాడు.[/b]బలమైన అతని చేతులు ఆమె గొంతుని నలిపేశాయి. 

     రంగనాథుడు పడకని చేరేలోపు ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చంద్రునిలోని పిశాచి, మృగం అప్పుడే మేల్కొనింది. రంగనాథుడు అక్కడికి రాగానే చంద్రుడు మొఖం మృగములా మారిపోయింది. రంగనాథుని మీదకు దూకి కిందకి ముష్టి యుద్దానికి దిగాడు. 

     ఆడదాని సుకుమార శరీరాలను తన బాహువులలో నలిపే అతను ఎప్పుడు కూడా యుద్దాల గురించి గానీ పోరాటాల గురించి గానీ ఆలోచించింది లేదు. పసిప్రాయంలో బలవంతంగా నేర్చుకొన్న కొన్ని ఆత్మ రక్షణా విద్యలను వుపయోగించి కాసేపు ప్రతిఘటించాడు అంతే. 
     చంద్రుడు రంగ నాథున్ని కింద పడవేసి మొడ్డని దోపాలని చూశాడు. కానీ అతనికి అసహ్యం వేసింది. మంచి దుడ్డు కర్రని ఒకటి తీసుకుని అతని బొక్కలో దూర్చబోయాడు. 

25ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

School Days – 16, స్కూల్ డేస్,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,boothu kathalu,telugu sex stories,jabbardast sex stories,telugu rasika kathalu,telugu srungara kathalu,dengudukadalu,telugu buthu kathalu,telugu heroines sex stories,telugu actress sex stories,telugu romantic stories,jabbardasth.in,poku modda kathalu in telugu

7days

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
kavbet
extrabet
extrabet giriş
casibom
deneme bonusu veren bahis siteleri
casino siteleri
deneme bonusu veren siteler
grandpashabet giriş
bonus veren siteler
grandpashabet
grandpashabet
grandpashabet
casino siteleri
casibom
casibom giriş
casibom güncel
casibom güncel giriş
jojobet
Gamdom
news
betwoon güncel giriş
matbet giriş
gamdom
ligobetsetrabetfixbetStarzbetbetgaranti giriştipobet girişescort esenyurtesenyurt masaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonumasaj salonuankara escortcasibomesenyurt masaj salonubeylikdüzü masaj salonubahçeşehir masaj salonuavcılar masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuavcılar masaj salonubahçeşehir masaj salonuşirinevler masaj salonuesenyurt masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuesenyurt masaj salonuesenyurt masaj salonujojobet güncel girişcasibomcasibom girişjojobet girişmobil jojobetjojobet canlı bahisescort avcılarbeylikdüzü bayan escortfixbet girişfixbetfixbet 2025 güncel girişbetparkmarsbahismarsbahismarsbahisjojobetjojobetjojobetligobetsetrabetfixbetStarzbetbetgaranti giriştipobet girişescort esenyurtesenyurt masaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonumasaj salonuankara escortcasibomesenyurt masaj salonubeylikdüzü masaj salonubahçeşehir masaj salonuavcılar masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuavcılar masaj salonubahçeşehir masaj salonuşirinevler masaj salonuesenyurt masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuesenyurt masaj salonuesenyurt masaj salonujojobet güncel girişcasibomcasibom girişjojobet girişmobil jojobetjojobet canlı bahisescort avcılarbeylikdüzü bayan escortfixbet girişfixbetfixbet 2025 güncel girişbetparkmarsbahismarsbahismarsbahisjojobetjojobetjojobet
casibomEskişehir Web Tasarımmarsbetmarsbahismarsbetmarsbetmarsbahis girişmarsbahis girişproduct testingcasibomEskişehir Web Tasarımmarsbetmarsbahismarsbetmarsbetmarsbahis girişmarsbahis girişproduct testing