Prince

Prince 6 | Telugu Boothu Kathalu

Prince 6 | Telugu Boothu Kathalu

పాత్రల పరిచయం: మణి కుటుంబం :  1. మస్తానమ్మ / మణి వయస్సు నలభైదాకా ఉంటుంది… చాలా బొద్దుగా, తెల్లగా పెద్ద పెద్ద సైజులతో ఆ వయస్సుకి అందంగానే ఉంటుంది. 2. హదారా / హీరా : మణి పెద్దకూతురు 20 సంవత్సరాలు మన టాలీవుడ్ భామలకేమీ తీసిపోదు, పెద్దగా చదువుకోలేదు వాళ్ళ నాన్న చనిపోవడంతో ఇంటర చదివేది… బెంగతో చదువెక్కక మానేసింది. 3. సోలీన్ / సోనా : మణి చిన్నకూతురు 18 సంవత్సరాలు వేరే ఊరిలో గవర్నమెంట్ గాళ్స్ హాస్టల్లో ఊంటూ ఇంటర్ చదువుతోంది. అక్కను మించిన అందగత్తె. మస్తానమ్మ భర్త షంషేర్ ఓ వస్తాదు… బాగా వెనుకపడిన ఓ కుగ్రామంలో ఉండేవారు, ఆ చుట్టుపక్కల ఊర్లలో ఛాంపియన్, సరైన సపోర్ట్ లేక ఎదగలేక పోయాడు. దాంతో తాగుడుకి బాసిసయ్యాడు, తన తాగుడు, వ్యవహార సైలితో చుట్టాలందరూ ఈ కుటుంబాన్ని దూరం పెట్టారు. దాంతో దారిలేక ఈ ఊరు వచ్చారు ఏదో పనిచేసుకుందామని. ఈ ఊరి వచ్చిన కొత్తలోనే రంగారావు షంషేర్ ని చేరదీశాడు. షంషేర్ రంగారావు మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు… అన్నా… అన్నా అంటూ ఎప్పుడూ తన వెంటే ఉండేవాడు, రంగారావు తెలివితేటలకు షంషేర్ బలం తొడవ్వడంతో రంగారావు లోకల్ రౌడీగా ఎదిగాడు. షంషేర్ రంగారావు ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేసేసే వాడు, ఎవరిని కొట్టమంటే వాడిని కొట్టేవాడు, చంపమంటే చంపేవాడు. ఒకానొక సమయంలో ఓ సెక్యూరిటీ అధికారి కి రంగారావుకి జరిగిన గొడవలో షంషేర్ సెక్యూరిటీ ఆఫీసర్ని అందరి ముందూ కొట్టాడు, దానికి పగపట్టిన సెక్యూరిటీ అధికారి షంషేర్ ని ఓ తప్పుడు కేసులో అరెస్టు చేసి ఎన్ కౌంటర్ చేసి చంపేశాడు. దీనికి రగిలిపోయిన రంగారావు ఆ పోలీసోడిని స్టేషన్ లోనే నరికేశాడు. ఈ సంఘలనలతో సిద్ధా రెడ్డి దృష్టిలో పడ్డాడు రంగారావు అక్కడి నుండి అంచలంచెలుగా ఎదిగి సిద్ధారెడ్డికి కుడిభుజంగా మారాడు. ఇది జరిగి ఐదేళ్ళైంది. షంషేర్ మస్తానమ్మను రంగారావుని ‘బావ’ అనే పిలవమనేవాడు… రంగారావు తనకు అన్నయ్య అని చెప్పుకునే వాడు. రంగారావు షంషేర్ చనిపోయిన తరువాత వారి అవసరాలన్నీ తానే చూసుకున్నాడు. మస్తానమ్మ చాలా అందంగా ఉండడం, తనను బావ అని పిలవడం… కొన్నాళ్ళకు అందరూ రంగారావు ఉంచుకున్నాడనే నానుడి పెరగడం… అన్నీ కలిసి రంగారావు మణిని నిజంగానే ఒంపుడు గత్తెగా మార్చుకున్నాడు. మణికి ఇద్దరు కూతుర్లు, వీరి ఇల్లీగల్ సంబంధం ఇద్దరికీ తెలుసు కానీ ఏం చేస్తారు…? వారిద్దరికీ సంబంధం లేని రోజుల్లో కూడా అందరూ రంగారావు ఉంచుకున్నాడనే అనేవారు…? దాంతో వీళ్ళిద్దరూ రంగారావుని పెదనాన్న అనే పిలుస్తారు. మొదటి నుండి షంషేర్ కూతుర్లని తన కూతుర్లు అనే భావన తోనే ఉన్న రంగారావు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. రంగారావు చేసే పనులు తెలిసిన మణి రంగారావుని ఏనాడు నమ్మేది కాదు. పెద్ద అమ్మాయికి పెళ్ళి చేద్దామనే ఆలోచన వచ్చి నప్పుడు రంగారావు వాడి దగ్గర తిరిగే మరో కుర్రాడికి ఇచ్చి చేయ్యమని మణిని ఒప్పించాలని చూశాడు. తన లాగే దాని జీవితం కూడా కాకూడదని తలచిన మణి రంగారావుని ఎదిరించి పక్క ఊరిలో ఉన్న ఓ మెకానిక్ కుర్రాడికిచ్చి పెళ్ళి చేసింది. ఆ కుర్రాడి తల్లితండ్రులకు మణితో సంబంధం అస్సలు ఇష్టంలేదు కానీ హీరా గొప్ప అందగత్తే కావడంతో ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి అయిన నెల రోజులకే తను యాక్షిడెంట్లో చనిపోవడంతో హీరా నష్టజాతకురాలని అత్త, మామ తరిమేశారు. అప్పటి నుండి పుట్టింట్లోనే ఉంటోంది. అప్పటి నుండీ రంగారావులో మార్పు వచ్చింది, కూతురి పెళ్ళి విషయంలో మణి దురుసుగా ప్రవర్తించడంతో మణిని తన పర్సనల్ గా చూసుకునే రంగారావు మారిపోయి మణిని కూడా తన అవసరాలకు వాడుకోవడం మొదలు పెట్టాడు. పరిస్థితులలో వచ్చిన …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker